Exclusive

Publication

Byline

మే 6 ఉదయం 11 గంటలకు సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు? బోర్డు ఏం చెప్పిందంటే..

భారతదేశం, మే 5 -- సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్లాస్​ 10, క్లాస్​ 12 ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారు? అన్న విషయంపై బోర్డు ఇంకా ఎలాంట... Read More


10వ తరగతి ఫెయిల్​ అయిన కుమారుడు- సెలబ్రేషన్స్​ చేసుకున్న తల్లిదండ్రులు!

భారతదేశం, మే 5 -- నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎంత ఎక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు సంతృప్తి చెందడం లేదు. 600కి 590 వచ్చినా.. మిగిలిన 10 మార్కులు ఏమయ్యాయి? అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. ... Read More


16,999కే ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​- సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రో సేల్​ షురూ..

భారతదేశం, మే 5 -- గత వారం ఇండియాలో లాంచ్​ అయిన సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రోపై బిగ్​ అప్డేట్​. దేశంలో ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సేల్ తాజాగా మొదలైంది. ఫ్లిప్​కార్ట్, ఫ్లిప్​కార్ట్​ మినిట్స్, క్రోమా, ... Read More


పహల్గామ్​ ఉగ్రదాడి : నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్- ఎన్​సీడబ్ల్యూ సీరియస్​..

భారతదేశం, మే 5 -- పహల్గామ్​ ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్​ నర్వాల్​ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినయ్​ నర్వాల్​ భార్య హిమాన్షిపై సోషల్​ మీడియాలో విపరీతమైన ట్రోల్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడ... Read More


రూ. 28వేలకే ఎలక్ట్రిక్​ స్కూటర్​- లైసెన్స్​ అక్కర్లేదు, రేంజ్​ ఎంతంటే..

భారతదేశం, మే 5 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ స్కూటర్ సెగ్మెంట్​లో ఇప్పుడు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. కొత్త కొత్త ప్రాడక్ట్స్​ లాంచ్​ అవుతూనే ఉంటున్నాయి. ఫలితంగా బడ్జెట్​కి తగ్గట్టు మోడల్... Read More


భారత్​లో రైలు ప్రయాణం చేసి- ఆసుపత్రి పాలైన అమెరికా వ్లాగర్​!

భారతదేశం, మే 4 -- భారత్​లో 15 గంటల రైలు ప్రయాణం తర్వాత తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్​తో ఆసుపత్రిలో చేరినట్లు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ వెల్లడించాడు. మిస్సోరీకి చెందిన నిక్ మాడాక్ ఎనిమిదేళ్లుగా ప్రపంచవ్... Read More


'నెట్​ వర్త్​'లోనూ కోహ్లీ టాప్- ఇతర ఆర్సీబీ ప్లేయర్లు.. దగ్గర్లో కూడా లేరుగా!

భారతదేశం, మే 4 -- ఐపీఎల్​ 2025లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) దుమ్మురేపుతోంది. సీఎస్కేపై సంచలన విజయంతో 16 పాయింట్లతో టేబుల్​ టాప్​కి చేరింది. ఇక ఆ జట్టు కీలక ప్లేయర్​ విరాట్​ కోహ్లీ తన బ్యాట్... Read More


'పాకిస్థాన్​ దగ్గర ఆయుధాలే లేవ్​- యుద్ధం వస్తే 4 రోజుల్లో ఖతం!'

భారతదేశం, మే 4 -- పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తమపై భారత్​ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని, ఆ దాడిని తాము ప్రతిఘటిస్తామని పాకిస్థాన్​ చెబుతోంది. క... Read More


నీట్​ యూజీ 2025 నేడే! అస్సలు తీసుకెళ్లకూడని వస్తువులు ఇవి..

భారతదేశం, మే 4 -- నేడు నీట్​ యూజీ 2025 పరీక్ష జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఎన్టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) వెల్లడించింది. దేశంతో పాటు 13 అంతర్జాతీయ నగరాల్లోని 5,453 కేంద్రా... Read More


ఒక శకం ముగిసింది! వారెన్​ బఫెట్​ రిటైర్మెంట్​- బెర్క్‌షైర్‌ హాత్‌వే తదుపరి సీఈఓ ఎవరంటే..

భారతదేశం, మే 4 -- 2025 చివరి నాటికి ఇన్వెస్టింగ్​ కంపెనీ బెర్క్​షైర్​ హాత్​వే సీఈఓ పదవి నుంచి రిటైర్​ అవ్వనున్నట్టు బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తెలిపారు. గ్రేగ్ అబెల్​ని తన వారసుడిగా ప్రకటించారు... Read More